Friday, June 26, 2020

అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్ష: విచారణ అధికారిపై మావన హక్కుల ఉల్లంఘనలు, హైకోర్టులో ఫైన్...

మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఏసీబీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో 3 రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే దర్యాప్తు అధికారి గురించి కొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఆయన ఇదివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. దీనికి సాక్షాలివే అని టీడీపీ నేతలు అంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/380mzNM

Related Posts:

0 comments:

Post a Comment