Friday, June 26, 2020

ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ అధిష్టానం, నేతలపై కత్తులు దూస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పోరును ఢిల్లీకి తీసుకెళ్లారు. కొంతకాలంగా పార్టీ నేతల నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన కేంద్రాన్ని ఆశ్రయించనున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంశాఖ అధికారులతో పాటు మంత్రులను కూడా కలుసుకోనున్నారు. అలాగే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fZSbFT

Related Posts:

0 comments:

Post a Comment