అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలకు దిమ్మతిరిగే షాకిచ్చేలా మాట్లాడారు. టీఆర్ఎస్, వైసీపీ ఒక్కటవుతున్నాయనే వాదనల నేపథ్యంలో తెరాసకు షాకిచ్చేలా మాట్లాడటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసాని అవసరం లేదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CHUuvx
తలసానీ! ఏపీకి నీ అవసరంలేదు: టీఆర్ఎస్ నేతకు వైసీపీ పార్థసారథి ఎందుకు షాకిచ్చారు?
Related Posts:
ఆపరేషన్ కమల భయం, శివసేన ఎమ్మెల్యే సీఎం ? రిసార్టు రాజకీయాలు, పవార్ షరతులు !ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి డెడ్ లైన్ ఉండటంతో ఏం చెయ్యాలో అర్థంకాక ఇటు బీజేపీ… Read More
హీరో రజనీకాంత్తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటిఅధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ను కలిశారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఆయ… Read More
భారత పోలీసు వ్యవస్థలో మహిళా పోలీసులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?న్యూఢిల్లీ: దేశంలోని పోలీస్ వ్యవస్థలో మహిళా పోలీసుల శాతం చాలా తక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 2.4 మిలియన్ పోలీసులు ఉండగా అందు… Read More
Bulbul Cyclone: ఉత్తరాంధ్రపై బుల్ బుల్ ఎఫెక్ట్..!విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపించే అవకాశం ఉంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, … Read More
ప్రతీ పైస పైసకు లెక్క.. పీఏసీ మీటింగ్లో పయ్యావుల, సమావేశంలో అస్వస్థత, ఆస్పత్రికి తరలింపుఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గణనీయంగా పెరిగినందున ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలు మరింత పెరిగాయని చైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. సంబంధిత శాఖల్లో కూడా బాధ… Read More
0 comments:
Post a Comment