ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అన్ని పార్టీలు తమ వైఖరిని ప్రకటించినా.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నేత,మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మూడు రాజధానులు సాధ్యమయ్యే పని కాదన్నారు. రాజధానిగా అమరావతి అయితేనే బాగుంటుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/305ejId
అమరావతా? మూడు రాజధానులా? : దానికే జై కొట్టిన కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేష్
Related Posts:
priyanka reddy: నిందితుల ఇళ్లల్లో పరిస్థితి ఇది, మహ్మద్ యజమాని శ్రీనివాస్ అరెస్ట్హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందుతుడైన మహ్మద్ ఆరీఫ్(పాషా)తోపాటు మరో ముగ్గురు నిందితులన… Read More
పెళ్లి కొడుకు నాట్ రీచబుల్, పెళ్లికి ముందే ఇలా చేస్తే తరువాత ఏం చేస్తాడు, పెళ్లి కుమార్తె !బెంగళూరు: పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు మొబైల్ ఫోన్ నాట్ రీచబుల్ అయ్యింది. పెళ్లి కుమారుడు మాయం కావడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన… Read More
ఆపత్కాలంలో ఇవే ఆయుధాలు: మహిళలు వీటిని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి: జీరో ఎఫ్ఐఆర్ ఇలా..!డాక్టర్ ప్రియాంక రెడ్డి అంశం తరువాత మహిళల భద్రత పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తొలుత ప్రియాంక కుటుంబ సభ్యులు తొలుత స్థానిక పోలీసు స్టేషన… Read More
ఫైన్ వేస్తే.. బండిని పడేసి, తన్ని.. బోరున ఏడ్చిన వాహనదారుడు.. (వీడియో)కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వేలకు వేలు ఫైన్ వేయడంతో ఆందోళన చెందుతున్నారు. చట్టం అమల్లోకి వచ… Read More
priyanka reddy murder: ఢిల్లీలో భారీ నిరసనలు, పార్లమెంటు ఎదుట యువతి ఆవేదనన్యూఢిల్లీ: శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు,… Read More
0 comments:
Post a Comment