పాశ్చాత్య వ్యామోహంలో పడి మాతృభాషను మరచిపోతున్నామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏ భాషలో చదివిన మాతృభాషను మరచిపోవద్దని సూచించారు. మాతృభాష కళ్ల లాంటిదని.. ఇతర భాష కళ్లద్దాలు లాంటి దని పేర్కొన్నారు. కళ్లే పనిచేయనప్పుడు రేబాన్ గ్లాసెస్ పెట్టుకున్న ఫలితం ఉండదని చెప్పారు. ఇతర భాషలో చదువుకొంటే మంచిదేనని.. కానీ మాతృభాషను మాత్రం మరవొద్దని హితవు పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9W3bv
అమ్మ అంటే అప్యాయత, నాన్న నమ్మకం, తెలుగు మరవొద్దు: సంక్రాంతి సంబరాల్లో వెంకయ్యనాయుడు
Related Posts:
భీమా కోరేగావ్ అల్లర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: 5000 పేజీల ఛార్జిషీట్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇదివరకు బోంబే హైక… Read More
ఢిల్లీకి ఏమైంది?.. వరుస అగ్నిప్రమాదాలతో కలవరంఢిల్లీ : ఢిల్లీకి ఏమైంది? వరుస అగ్నిప్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల లోపమా? ప్రజల నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినా.. బాధ్యులపై … Read More
షరతుల్లేవు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: జగన్తో ఆమంచి భేటీ, కుటుంబంతో సహా..హైదరాబాద్/అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహ… Read More
రూ.40 వేలు, 15 ఫోన్లు మాయం .. ప్రియాంక ర్యాలీలో దొంగల చేతివాటంలక్నో : ప్రియాంక వాద్రా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఆ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఈస్ట్ యూపీ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టి… Read More
అంగారకుడిపై అదృశ్యమైన రోవర్ : ఆచూకీ కోసం చివరి ప్రయత్నంలో నాసావాషింగ్టన్ : అంగారక గ్రహం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని భావించారు. ఇందుకోసం ఆపర్చూనిటీ పేరుతో ఓ రోవర్ను అంగారకగ్రహంపైకి పంపించా… Read More
0 comments:
Post a Comment