Friday, June 7, 2019

సచివాలయంలో జగన్ తొలి అడుగు రేపే..! ఇక పాలన పట్టాలెక్కినట్టే..!!

అమరావతి/హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు మొట్టమొదటిసారి సెక్రటేరియట్లో అడుగుపెట్టనున్నారు. రేపు ఉదయం 8.39 గంటలకు సీఎం ఛాంబర్లో జగన్ అడుగుపెట్టనున్నారు.సచివాలయం లోకి సీఎం జగన్ వచ్చిన వెంటనే మొదటి బ్లాక్ వద్ద శృంగేరి పీఠ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలకనున్నారు.ఇప్పటికే సీఎం ఛాంబర్ మొదటి బ్లాక్ ను అధికారులు వాస్తుకు అనుగుణంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wHndhq

Related Posts:

0 comments:

Post a Comment