Friday, June 7, 2019

స్పీకర్ వ్యవస్థను నీరు గార్చిన కేసీఆర్..! సుప్రీంకోర్టులో తేల్చుకుందామంటున్న టీపిసిసి..!!

హైదరాబాద్ : చంద్రశేఖర్ రావు కు తొత్తులా స్పీకర్ వ్యవహరించారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన తమకు అందుబాటులో కి రాని స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఆ 12 మంది ఎమ్మెల్యేలకు ఎలా అందుబాటులో వచ్చాడని ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుండా స్పీకర్ సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసాడని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I2mGwP

Related Posts:

0 comments:

Post a Comment