హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోక్స్ స్పెషల్ కోర్టులో శ్రావణి కేసు సందర్భంగా పీపీ.. శ్రీనివాస్ రెడ్డి అరచాకాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడిపై జాలి దయ చూపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వెలుగులోకి వచ్చింది ముగ్గురు బాలికలేనని.. ఇంకెందరు బాధితులు ఉన్నారోనని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36vivTY
Monday, January 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment