ఏపీ నుంచి పొట్టచేతబట్టుకుని గుజరాత్ కు వెళ్లి.. చేపల వేట బోటులో పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి.. 14 నెలల పాటు కరాచీ జైలులో నరకం చూసిన ఆంద్రా జాలర్లు ఎట్టకేలకు సొంత దేశానికి చేరుకున్నారు. సోమవారం వాఘా సరిహద్దు దగ్గర పాకిస్తాన్ అధికారులు.. 20 మంది జాలర్లను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వెళ్లిన ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జాలర్లకు స్వాగతం పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35rIOJz
పాకిస్తాన్ నిర్ణయంతో.. ఏపీలోని ఆ 20 కుటుంబాలకు ముందే సంక్రాంతి.. సీఎం జగన్కు థ్యాంక్స్
Related Posts:
తీహార్ జైల్లో డీకే టెన్షన్ టెన్షన్: ఈడీ ఎవర్నీ పిలిచినా అదే పరిస్థితి, ఐశ్వర్య, లక్ష్మీ!న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఆందోళనతో ఉన్నారని, ఈడీ అధికారులు ఎవర్ని విచారణ చేసినా ఒకటే టెన్షన్ పడిపోత… Read More
గ్రామ సచివాలయ ఫలితాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం : వైసీపీఇటివల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన సచివాలయ ఉద్యోగుల పరీక్షలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నా… Read More
రేవంత్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతోంది..? టీడిపిలో జరిగినట్టే కాంగ్రెస్ లో కూడా జరుగుతోందా..?హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిన్నటివరకూ ప… Read More
మద్యం మత్తులో తల్లి: పసిపాప కిడ్నాప్..సూరత్లో ప్రత్యక్షంఈ మధ్య కిడ్నాపర్లు ఎక్కువగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ అపహరణకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన… Read More
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 700 అప్రెంటిస్ ఉద్యోగాలుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 700 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్… Read More
0 comments:
Post a Comment