ఏపీ నుంచి పొట్టచేతబట్టుకుని గుజరాత్ కు వెళ్లి.. చేపల వేట బోటులో పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి.. 14 నెలల పాటు కరాచీ జైలులో నరకం చూసిన ఆంద్రా జాలర్లు ఎట్టకేలకు సొంత దేశానికి చేరుకున్నారు. సోమవారం వాఘా సరిహద్దు దగ్గర పాకిస్తాన్ అధికారులు.. 20 మంది జాలర్లను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వెళ్లిన ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జాలర్లకు స్వాగతం పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35rIOJz
Monday, January 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment