రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగుతున్న వేళ.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయకముందే.. దానిపై ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదిక కూడా సిద్ధం చేయకమునుపే.. విశాఖపట్నానికి సంబధించి సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా తొలిసారి జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్ని విశాఖలో నిర్వహించాలని ఆయన డిసైడయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FlK6ey
విశాఖపై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రాజధాని ప్రకటనకు ముందే అధికారులకు కీలక ఆదేశాలు..
Related Posts:
ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ : పార్టీకి పిలిచి యువతిపై అత్యాచారం..గురుగ్రామ్ : సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. దానివల్ల ఎంత లాభముందో అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంది. ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు ఓ యువతి జీ… Read More
ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్లో పిట్టల్లా రాలుతున్న జనం..పాట్నా : బీహార్లో పరిస్థితులు దారుణంగా మారాయి. మండే ఎండలు ఒకవైపు.. ప్రబలుతున్న వ్యాధులు మరోవైపు ప్రజల ప్రాణాలు కబళిస్తున్నాయి. వడగాలులకు ఇప్పటి వరకు … Read More
మోడీ నేతృత్వంలో ఆల్పార్టీ మీట్... కీలక బిల్లులపై తగ్గేదిలేదంటున్న ప్రతిపక్షాలు..ఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్… Read More
విశాఖ రాజకీయాలపై కడుపు మంట..! పార్టీ మారి ఉంటే మంత్రైయ్యే వాడిని అంటున్న గంటా..!!విశాఖపట్టణం/హైదరాబాద్ : ఏపి టీడిపిలో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎప్పుడూ పార్టీ మారి అనూహ్య రీతిలో అదికారం కైవసం చేసుకుంటూ రాజకీయాల్లో తనదైన ము… Read More
రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు..! 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం..!!ఢిల్లీ/హైదరాబాద్ : ఈనెల 17నుండి అంటే రేపటి సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలు రేపు మొదలై జూలై 26న ముగియనున్నాయి. మోడీ రెండోసార… Read More
0 comments:
Post a Comment