రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగుతున్న వేళ.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయకముందే.. దానిపై ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదిక కూడా సిద్ధం చేయకమునుపే.. విశాఖపట్నానికి సంబధించి సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా తొలిసారి జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్ని విశాఖలో నిర్వహించాలని ఆయన డిసైడయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FlK6ey
విశాఖపై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రాజధాని ప్రకటనకు ముందే అధికారులకు కీలక ఆదేశాలు..
Related Posts:
ప్రేమ ముసుగులో సాటి ఉద్యోగిని శీలం దోచుకున్నాడు, రూ. లక్షలు తీసుకుని, చంపేస్తా, ఏం చేస్తావు ?బెంగళూరు: ప్రేమిస్తున్నానని నమ్మించిన ఓ యువకుడు యువతిని నిలువునా దోచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెతో చనువుగా ఉంటున్న ఆ యువకుడు ఆమెను లైంగికందా లొం… Read More
డబ్బుల కోసం గ్యాంగ్ రేప్ నాటకం: టోల్ గేట్ వద్దే: అచ్చం దిశ తరహాలోనే..!లక్నో: ప్రభుత్వం నుంచి అందే నష్ట పరిహారం కోసం ఇద్దరు మహిళలు దిగ్భ్రాంతికర సంఘటనకు పాల్పడ్డారు. తమపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కథనాలు అల్లారు. పోలీసులను … Read More
Citizenship Bill: రాహుల్ ట్వీట్తో శివసేన మళ్లీ యూటర్న్, ఉద్దవ్ థాక్రే ఏమన్నారంటే..?ముంబై: పౌరసత్వ సవరణ బిల్లును మొదట్నుంచి వ్యతిరేకించిన శివసేన.. సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగానే ఆ బిల్లుకు మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలి… Read More
పంతం నెగ్గించుకున్న విద్యార్థులు... ముస్లిం ప్రోఫెసర్ను తప్పించిన యూనివర్శిటిహిందూ బనారస్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన వివాదానికి యూనివర్శిటీ అధికారులు ఫుల్స్టాప్ పెట్టారు. సంస్కతం డిపార్ట్మెంట్లో ఫ్రోఫెసర్గా చేరిన ముస్లిం ఫ్ర… Read More
జరభద్రం: ఫోన్ వచ్చిందని వెళ్లిన డాక్టర్.. తీరా వెళితే బట్టలు విప్పమన్నారు ఆ తర్వాత..!సొంతంగా క్లినిక్ను నడుపుతున్న డాక్టర్లు జరభద్రం. ఎప్పుడైనా ఎవరినుంచైనా సరే జబ్బు చేసింది వెంటనే ఇంటికి వచ్చి చూడాలని ఫోన్ వస్తే జాగ్రత్తతో వ్యవహరించం… Read More
0 comments:
Post a Comment