Monday, January 6, 2020

విశాఖపై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రాజధాని ప్రకటనకు ముందే అధికారులకు కీలక ఆదేశాలు..

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగుతున్న వేళ.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయకముందే.. దానిపై ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదిక కూడా సిద్ధం చేయకమునుపే.. విశాఖపట్నానికి సంబధించి సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా తొలిసారి జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్ని విశాఖలో నిర్వహించాలని ఆయన డిసైడయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FlK6ey

Related Posts:

0 comments:

Post a Comment