అమరావతి: బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రులు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TytjgH
చిరంజీవిలా కాదు: చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ బీజేపీ ముసుగు: మంత్రుల ఫైర్
Related Posts:
మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ... డ్రగ్స్ రాకెట్ ఛేదించే పనిలో పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడిఎన్ 95 మాస్కుల పేరుతో డ్రగ్స్ దందాకు తెరతీశారు హైదరాబాద్ లోని డ్రగ్స్ మాఫియా. బెంగళూరు నుండి ఫేస్ మాస్క్ ల బిజినెస్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణాకు తెరతీ… Read More
ఏపీలో ఈ నెల 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లు- ముందుగా ఆ నాలుగు నగరాల్లో..ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులతో రెండున్నర నెలలుగా మూతపడిన హోటల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో హోటల్స్ తో పాటు రెస్ట… Read More
జూన్ 5-జూన్ 6వ తేదీల్లో నింగిలో మరో అద్భుతం: మూడు గంటల పాటు చంద్రగ్రహణంఈ ఏడాది జనవరిలో తొలి చంద్రగ్రహణం వీక్షించాం. మరోసారి భారతీయులకు కనువిందు చేసేందుకు మళ్లీ చంద్రగ్రహణం రానుంది. జూన్ 5వ తేదీ మరియు జూన్ 6వ తేదీల్లో చంద్… Read More
Hello I am స్వప్న, ఫ్రం క్రైమ్ బ్రాంచ్: అర్దకేజీ నగలు నొక్కేసిన కిలాడీ లేడీ పోలీసు, కోర్టుకు నామాలుచెన్నై/ కోయంబత్తూరు (కోవై): Hello I am స్వప్న ఫ్రం క్రైమ్ బ్రాంచ్ అంటూ ఇంతకాలం చెలరేగిపోయింది. లేడీ పోలీసుగా పని చేస్తున్న మహిళ ఆమె చేతివాటం చూపించింద… Read More
ఆధార్ సేవా కేంద్రాలపై కేంద్రం గుడ్ న్యూస్- - దేశంలో 14 వేల సెంటర్లు తిరిగి ప్రారంభం....దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూతపడిన 14 వేల ఆధార్ సేవా కేంద్రాలను కేంద్రం తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించి… Read More
0 comments:
Post a Comment