Sunday, May 5, 2019

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ? 2014, 2018 ఆస్తుల్లో భారీ తేడాలు ఎందుకని నోటీసులు ?

న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014, 2018 మధ్య ఆస్తుల్లో భారీ తేడాలపై నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దానికి బలం చేకూరుస్తూ మీడియాలో వార్త కూడా ప్రసారమైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JfFcTr

Related Posts:

0 comments:

Post a Comment