దేశవ్యాప్తంగా కలకలం రేపిన జామియా కాల్పుల ఘటనపై ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ సర్కారును టార్గెట్ చేశాయి. విద్వేషం, కుట్రలతో ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి మనీశ్ తివారీ గురువారం ఏఐసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జామియా కాల్పుల ఘటనలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U70b02
జామియా కాల్పులు బీజేపీ కుట్ర.. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనన్న కాంగ్రెస్
Related Posts:
కసాయిలా మారిన కన్నతల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి.. బీర్ బాటిల్తో పొడిచి...సిద్ధిపేట : కన్న తల్లి ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. నవమాసాలు మోసి కని పెంచే తల్లి... బిడ్డకు చిన్న గాయమైనా తట్టుకోలేదు. అయితే కుటుంబ కలహాలు, మద్యం వ్య… Read More
16వ లోక్సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదంన్యూఢిల్లీ : 16వ లోక్ సభను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రద్దుచేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో కేంద్రంలో నరేంద్ర… Read More
కాంగ్రెస్ ఖతం, కారు జోరు తగ్గింది : కేసీఆర్ రాజీనామాకు జేజమ్మ డిమాండ్మహబూబ్నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓట… Read More
దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..అమేథీ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలో ఓ బీజేపీ కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడైన బరోల… Read More
జగన్ కు తొలి సవాల్ క్యాబినెట్ కూర్పే..!! సమ న్యాయం చేస్తారా..? సర్ధుకుపొమ్మంటారా..?అమరావతి/హైదరాబాద్ : సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘన… Read More
0 comments:
Post a Comment