Thursday, January 30, 2020

జామియా కాల్పులు బీజేపీ కుట్ర.. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనన్న కాంగ్రెస్

దేశవ్యాప్తంగా కలకలం రేపిన జామియా కాల్పుల ఘటనపై ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ సర్కారును టార్గెట్ చేశాయి. విద్వేషం, కుట్రలతో ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి మనీశ్ తివారీ గురువారం ఏఐసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జామియా కాల్పుల ఘటనలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U70b02

Related Posts:

0 comments:

Post a Comment