అమేథీ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలో ఓ బీజేపీ కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడైన బరోలియా గ్రామానికి సురేంద్ర సింగ్ దుండగుల కాల్పుల్లో మతి చెందాడు. అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EzIn5r
దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..
Related Posts:
చిరంజీవికి చంద్రబాబు ఫోన్: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి సోమవారం ఫోన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాద… Read More
అమెరికా గ్రీన్ కార్డ్ ఫీ: యూఎస్ ప్రతిపాదిత బిల్లుకు ఆమోదం లభిస్తే.. భారతీయులకు మేలేవాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్నవారికి తీపి కబురు అందించినట్లయింది. ఉద్యో… Read More
కరెంట్ బిల్లుల వాత: ప్రజలపై పెనుభారం, చంద్రబాబు విసుర్లుఅసలే కరోనా కాలం.. బతకడమే కష్టం.. అవును.. అంతగా మార్కెట్ లేకపోవడంతో.. నిత్యావసరాలు.. తిండి తప్ప మిగతా ధ్యాస లేదు. చాలా రంగాలపై పెను ప్రభావం పడింది. ఈ స… Read More
కరోనా కష్టకాలంలో సామాన్యుడిపై భారం మోపుతారా?: ఏపీ సర్కారుపై సోము వీర్రాజు ఫైర్అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల హామీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డ… Read More
కీచక రాజు పరారీలోనే.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్కీచకుడు రాజు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆ నీచుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే చిన్నారిపై హత్యాచారం ఘటనలో తాన… Read More
0 comments:
Post a Comment