Sunday, May 26, 2019

కాంగ్రెస్ ఖతం, కారు జోరు తగ్గింది : కేసీఆర్ రాజీనామాకు జేజమ్మ డిమాండ్

మహబూబ్‌నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్‌పై ఓ రేంజ్‌‌లో ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీ నేతలకు బీజేపీ డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయని బహిరంగంగా ప్రకటించారు జేజమ్మ.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VLJtk8

0 comments:

Post a Comment