ప్రత్యర్థులకు వాతపెట్టి వెన్నపూయడం రాజకీయ నాయకులకు అలవాటైన పద్ధతే. టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ విద్యను ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారు. అమరావతి రైతుల ఆత్మహత్యలు, టీడీపీ కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన లోకేశ్.. చివర్లో మాత్రం సీఎం జగన్ ను ఉద్దేశించి సానుభూతి డైలాగులు వదిలారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t3pWTT
పాపం.. జగన్ ఎలా తట్టుకుంటారో ఏమో! పిచ్చి తిట్లు తిడుతూనే ముఖ్యమంత్రిపై సానుభూతి చూపిన నారా లోకేశ్
Related Posts:
రోజూ 30 ఫ్లైట్ల బ్యాన్ ..? కొనసాగుతోన్న ఇండిగో విమానాల నిలిపివేతముంబై : బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ .. ఇండిగో తమ విమాన సేవలను నిలిపివేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్లు లేరని, పొగ మంచు కురుస్త… Read More
రాత్రంతా యూపీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ, బుధవారం ఉదయం గం.5.00 దాకా..లక్నో: ఉత్తర ప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం రాత్రంతా రా… Read More
సంచలనం ... టిక్ టాక్ యాప్ నిషేధం... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయంసోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్త… Read More
నేడు మళ్లీ ఢిల్లీ కి చంద్రబాబు..! ఆ సీయం కు సంఘీభావం తెలిపేందుకు హస్తిన ప్రయాణం..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన, రాష్ట… Read More
ఏపిలో 27 నుండి ఇంటర్..మార్చి 18 నుండి పదో తరగతి పరీక్షలు : 15న డీఎస్సీ మెరిట్ జాబితా..ఏపిలో పరీక్షల కాలం మొదలైంది. ఒక వైపు ఎన్నికల సమయం.. మరో వైపు పరీక్షల టెన్షన్. వచ్చే పరీక్షల షెడ్యూల్ ను ఏపి ప్రభుత్వం ప్రకటించింది. డీ… Read More
0 comments:
Post a Comment