Thursday, January 9, 2020

పాపం.. జగన్ ఎలా తట్టుకుంటారో ఏమో! పిచ్చి తిట్లు తిడుతూనే ముఖ్యమంత్రిపై సానుభూతి చూపిన నారా లోకేశ్

ప్రత్యర్థులకు వాతపెట్టి వెన్నపూయడం రాజకీయ నాయకులకు అలవాటైన పద్ధతే. టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ విద్యను ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారు. అమరావతి రైతుల ఆత్మహత్యలు, టీడీపీ కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన లోకేశ్.. చివర్లో మాత్రం సీఎం జగన్ ను ఉద్దేశించి సానుభూతి డైలాగులు వదిలారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t3pWTT

Related Posts:

0 comments:

Post a Comment