Thursday, January 9, 2020

లంచం అడిగిన తహసీల్దారు.. ఏకంగా గేదెనే తీసుకొచ్చిన మహిళ

మధ్యప్రదేశ్ : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారం ఎక్కువగానే ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. దొరికినప్పుడే దొంగ అంతవరకు దొరే అన్నట్లుగా ఉంటుంది అక్కడి అధికారుల వ్యవహారం. రెవిన్యూ కార్యాలయాల్లోనే లంచాల బాగోతాలు ఎక్కువగా వెలుగు చూశాయి. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ తహసీల్దార్ ఆఫీసుకు వచ్చింది . ఎందుకొచ్చావ్ అని అక్కడి అధికారులు ప్రశ్నించగా అసలు బాగోతం వెలుగు చూసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302SCZv

Related Posts:

0 comments:

Post a Comment