Thursday, October 15, 2020

దసరా మండపాల్లో దుర్గమ్మ విగ్రహాలు కాదు..వలస కార్మిక మహిళ మూర్తులు: స్త్రీశక్తికి అద్దం పట్టేలా

కోల్‌కత: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చిన తొలిరోజుల్లో- వలస కార్మికుల బతుకు ప్రయాణం..ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేనిది.. చరిత్ర ఎప్పటికీ విస్మరించలేనిది. కాళ్లీడ్చుకుంటూ ఒక దిక్కు నుంచి మరో దిక్కునకు వందల కిలోమీటర్లను అధిగమించారు. గమ్యస్థానాన్ని చేరుకోవడంలో ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొన్నారు. అన్ని రకాల రవాణా అవసరాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/318kGMv

Related Posts:

0 comments:

Post a Comment