Saturday, December 26, 2020

ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన వారెవరు ? ఈ దాడి రాజకీయ నేపథ్యంలో జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాల నేపథ్యంలో జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KsTnI0

Related Posts:

0 comments:

Post a Comment