Tuesday, January 7, 2020

చంద్రబాబు కుట్ర..? చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన అంబటి రాంబాబు..

గుంటూరు జిల్లా చినకాకానిలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి ఘటనపై ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లిపై దాడికి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు పదవి కోసం ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది అని.. ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zHp3r

Related Posts:

0 comments:

Post a Comment