Tuesday, January 7, 2020

Pawan Kalyan: త్రిశంకు స్వర్గంలా విశాఖ: ఉత్తరాంధ్ర, సీమవాసులూ స్వాగతించట్లేదు: పవన్ కల్యాణ్

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు దిగిన రైతులు, తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియ చేస్తుంటే ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36xvaGa

Related Posts:

0 comments:

Post a Comment