అమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్నారు. అమరావతి పెద్ద స్కామ్ అని తాము ముందునుంచి చెప్తున్నామని, బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని రాంబాబు తెలిపారు.. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c4bBZK
త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలు
Related Posts:
పార్టీ కండువాతో ఉరిరేసుకుని.. గంగాభవాని ఆత్మహత్యాయత్నం.. మాజీ మంత్రిపై మనీషా సంచలన ఆరోపణలు‘‘నా పిల్లల కంటే కూడా పార్టీనే ఎక్కువ ప్రేమించాను... పదిహేనేళ్లుగా పార్టీ కోసం నేను చేయని త్యాగమంటూ లేదు... హైకమాండ్, లోకల్ నాయకుల ఆదేశాల మేరకు నడుచుక… Read More
దక్షిణ కన్నడ జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్, టైపిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలదక్షిణ కన్నడ జిల్లా కోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వర… Read More
భర్త వదిలేశాడు, అక్రమ సంబంధం, ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య, బిడ్డను వదిలేసి తల్లి అదే పని !చెన్నై: ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో నువ్వులేక నేనులేను అంటూ ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఐదు ఏళ్ల కుమారుడు నడిరోడ్డున పడ్డాడు. తల్లిన… Read More
టీఆర్ఎస్,బీజేపీల దోస్తానాపై ఆధారాలున్నాయి : పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం… Read More
ఇంకో దాడి జరిగితే...: ఎమ్మెల్యే ద్వారంపూడి, వైసీపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరికకాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ… Read More
0 comments:
Post a Comment