Tuesday, January 7, 2020

టీడీపీ నేతల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఫైర్ .. పోలీసులు తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం

ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 21 రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా నేడు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు . ఈ నేపధ్యంలో పోలీసులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి అనుమతి నిరాకరించి ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్ చేశారు . రైతుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QwNvh1

Related Posts:

0 comments:

Post a Comment