ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 21 రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా నేడు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు . ఈ నేపధ్యంలో పోలీసులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి అనుమతి నిరాకరించి ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్ చేశారు . రైతుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QwNvh1
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment