ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులతో రెండున్నర నెలలుగా మూతపడిన హోటల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో హోటల్స్ తో పాటు రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. సోమవారం నుంచి హోటల్ రూమ్స్ ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే వరుస ప్రమాదాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dyhyxU
ఏపీలో ఈ నెల 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లు- ముందుగా ఆ నాలుగు నగరాల్లో..
Related Posts:
హెచ్సీయూలో ఆఫ్లైన్లోనే ప్రవేశ పరీక్షలు, ఆన్లైన్లో తరగతులు: వీసీహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే త్వరలోనే ప… Read More
మరో రెండు రోజులు... ఏపీకి భారీ వర్ష సూచన... మత్య్సకారులకు హెచ్చరిక...ఆంధ్రప్రదేశ్కు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉంది. అగస్టు 19,20,21 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రా… Read More
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలున్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభం ముగిసిందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మణిపూర్లో మరో షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన ఐద… Read More
బస్సు హైజాక్... రాత్రిపూట ఉలిక్కిపడ్డ ప్రయాణికులు... ఆగ్రాలో అనూహ్య ఘటన...ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మంగళవారం(అగస్టు 18) ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ చెల్లించలేదన్న కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రాత్రి పూ… Read More
పడక పైనే ప్రేమ వివాహం - కాళ్లు విరగొట్టి కన్యాదానం - అనంతపురం జిల్లాలో వింత పెళ్లిమిగతా అంశాలు పక్కన పెడితే, ప్రేమ విషయంలో ఎంతకైనా తెగిస్తుంది మన యువత. ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందనే ఆవేదనలో రచ్చకు దిగిన ఆ యువకుడు.. హింసాత్మక ఘట… Read More
0 comments:
Post a Comment