ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులతో రెండున్నర నెలలుగా మూతపడిన హోటల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో హోటల్స్ తో పాటు రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. సోమవారం నుంచి హోటల్ రూమ్స్ ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే వరుస ప్రమాదాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dyhyxU
ఏపీలో ఈ నెల 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లు- ముందుగా ఆ నాలుగు నగరాల్లో..
Related Posts:
చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..గత టీడీపీ పాలనలో అమలైన పథకాలు, తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సంచలన నివేదిక ఇచ్చింది. ఐదేళ్ల కాలంల… Read More
బాబూ నువ్ సెప్పూ.. ఆణ్ని చెయ్యమని సిప్పూ.! ఏపీలో మందు బాబుల మహా కష్టాలు.!అమరావతి/హైదరాబాద్ : ఊరు కొట్టుకుపోయి ఒకడు ఏడుస్తుంటే కారు కొట్టుకుపోయి మరొకడు ఏడ్చాడట. ఆంధ్రప్రదేశ్ లో అచ్చం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కరో… Read More
7 లక్షల కరెంట్ బిల్లు: మూడు బల్బులు, రెండు ఫ్యాన్లకే బిల్లు మోత, నోరెళ్లబెట్టిన వినియోగదారుడు..లాక్డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీయకపోవడం ఏంటో గానీ.. కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. రూ.2 లక్షలు బిల్లు మొదలుకొని లక్షలు లక్షలు బిల్లులు వస్తోంది. తాజాగా … Read More
రూ.40 కోట్లు కాదు 1.49 కోట్లు, మజ్జిగ సప్లైపై హెరిటేజ్, పారదర్శకంగా జరిగాయని వివరణ..గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రయారిటీ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై అధికార వైసీపీ, వి… Read More
ముంబై ప్రముఖ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి దిగిన పది ఫైరింజిన్లుముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో కకావికలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. గురువారం సాయంత్రం 6.15 గంటల ప్రాంత… Read More
0 comments:
Post a Comment