దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూతపడిన 14 వేల ఆధార్ సేవా కేంద్రాలను కేంద్రం తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో వీటిని తిరిగి తెరుస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యుడాయ్ ఇవాళ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్ కేంద్రాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gU4Co8
ఆధార్ సేవా కేంద్రాలపై కేంద్రం గుడ్ న్యూస్- - దేశంలో 14 వేల సెంటర్లు తిరిగి ప్రారంభం....
Related Posts:
జగ్గారెడ్డి సంచలనం .. రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం వుందిసార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. దీంతో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పార్టీ ఓటమికి నైతిక… Read More
లక్ష లంచం డిమాండ్.. పట్టుబడ్డ జీఎస్టీ అధికారిముంబై : పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ.. కొందరు అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. జీఎస్టీని పర్యవేక్షించ… Read More
ప్రభుత్వంలో కొనసాగాలంటూ అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లి చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ...మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందుగా తనకు ప్రభుత్వంలో ఎలాంటీ బాద్యతలు ఇవ్వవద్దంటూ ఆర్డిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన నేపథ… Read More
కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే దేశంలోని ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయి :సురవరం సుధాకర్ రెడ్డిదేశంలోని ప్రతిపక్షపార్టీలను ఏకం చేసి ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమీ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని సీపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాక… Read More
పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..?బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి అమిత్ షా మరోకొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సమాచారం. గురవారం ప్రధానిగా భాద్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే మోడీతో… Read More
0 comments:
Post a Comment