Monday, January 13, 2020

మోదీజీ.. ఆర్థిక వ్యవస్థ పతనంపై మాట్లాడే దమ్ముందా? వర్సిటీలకు వెళ్లగలరా? రాహుల్ సవాల్

‘‘రోజురోజుకూ దిగజారుతోన్న ఆర్థిక వ్యవస్థ.. చుక్కలనంటుతోన్న నిత్యావసరాల ధరలు.. సరుకులు కొనలేక జనం ఇబ్బందులు.. అమ్మకాలు లేక కంపెనీల మూసివేత.. ఇలాంటి రియల్ ఇష్యూలపై మాట్లాడగలిగే దమ్ము ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా? దేశంలో ఏ యూనివర్సిటీకైనా వెళ్లి విద్యార్థులతో ఎకానమీపై మాట్లాడగలరా?''అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాలు చేశారు. ఆర్థిక మందగమనం, పెరిగిన నిరుద్యోగిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKdwDd

Related Posts:

0 comments:

Post a Comment