Monday, January 13, 2020

హైదరాబాద్‌లాగే అమరావతి..: మూడు రాష్ట్రాలంటూ జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు

అనంతపురం: మరోసారి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అంతేగాక, సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులంటూ ప్రకటనపై ఆయన మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QMyjMP

Related Posts:

0 comments:

Post a Comment