రంగారెడ్డి/హైదరాబాద్: గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే రెండేళ్లలో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPRNTO
16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వస్తది..! శంషాబాద్ సభలో కేటీఆర్.!!
Related Posts:
జగన్ క్రైస్తవుడే.. కానీ, బాబు రాక్షసుడిలా, టీడీపీది ముగిసిన అధ్యయమే: రామచంద్రయ్య నిప్పులుఅమరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య. చంద్రబాబు… Read More
ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయ సమ్మతం కాదన్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ. కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని సూచించారు.… Read More
ఛోటా రాజన్ సోదరుడికి చెక్, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేం, బీజేపీ, శివసేన దెబ్బకు !ముంబై/పూణే: మాఫియా డాన్ ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నిక్లాజేకి తాము శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వలేమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆ… Read More
పోలీసు హెడ్క్వార్టర్స్లో కత్తిపోట్లు, నలుగురు మృతి, ఎదురుకాల్పుల్లో నిందితుడి హతంప్యారిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఓ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఏమైందో తెలియదు కానీ కత్తితో విచక్షణరహితంగా దాడిచేశాడు. దాడిలో నలుగురు పోలీసులు చనిపోయినట్ట… Read More
గూగుల్లో సర్చ్ చేసి హత్య..ఇస్రో సైంటిస్ట్ కేసులో కొత్త ట్విస్టు.. స్వలింగ సంపర్కంతోసైంటిస్ట్ సురేష్ హత్యకేసును పోలీసులు ఛేధించారు. హోమో సెక్సువల్, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిపారు. శాస్త్రవేత్త సురేష్తో నిందితుడు శ్రీనివాస్… Read More
0 comments:
Post a Comment