Wednesday, March 20, 2019

16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వ‌స్త‌ది..! శంషాబాద్ స‌భ‌లో కేటీఆర్.!!

రంగారెడ్డి/హైద‌రాబాద్: గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే రెండేళ్లలో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPRNTO

Related Posts:

0 comments:

Post a Comment