Monday, January 13, 2020

ఎల్‌ఈడీ బల్బులతో 40 శాతం కరెంట్ బిల్లు ఆదా, కాళేశ్వరంతో కోనసీమగా తెలంగాణ: కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది సోషల్ మీడియా అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యతిరేక వార్తలు రాసినా.. సోషల్ మీడియా మాత్రం వాస్తవాన్ని ప్రతిబింబించిందన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QN7S9G

Related Posts:

0 comments:

Post a Comment