Monday, January 13, 2020

ద్వారంపూడి వ్యాఖ్యలపై ఫైర్..అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన ఏలూరు జనసేన నేతలు

ఏపీలో రాజధాని రగడ కొనసాగుతుంది. జగన్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత రాజధాని రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండ బూతులు తిట్టారు. రాయలేనంత పరుష పదజాలంతో దూషించారు. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sgItM6

Related Posts:

0 comments:

Post a Comment