ఏపీలో రాజధాని రగడ కొనసాగుతుంది. జగన్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత రాజధాని రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండ బూతులు తిట్టారు. రాయలేనంత పరుష పదజాలంతో దూషించారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sgItM6
ద్వారంపూడి వ్యాఖ్యలపై ఫైర్..అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన ఏలూరు జనసేన నేతలు
Related Posts:
విజయ్ మాల్యాకు షాక్: ఆస్తుల విక్రయానికి బ్యాంకులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ప్రత్యేక కోర్టు గట్టి షాకిచ్చింది. విజయ్ మాల్యా ఆ… Read More
ప్రజావేదిక కూల్చేస్తే మాకేందుకులే అనుకొన్నారు.. మీదాకా వస్తే గానీ, మందడం రైతులతో చంద్రబాబువైసీపీకి అధికారం కట్టబెట్టి ప్రజలు నెత్తిమీద అగ్నిగుండం పెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ హయాంలో పోలీసులు కూడా చట్టాన్ని అతిక్రమిస్తున్నా… Read More
రాజు గారి గది 602.. ‘మంత్రాలయ’లో మిస్టరీ.. మంత్రులకు హడల్ఆ భవంతి పేరు మంత్రాలయ.. మహారాష్ట్ర సెక్రటేరియట్. దాని ఆరో అంతస్తులో అతి కీలకమైన ‘పవర్ సెంటర్' ఉంది.. అంటే ముఖ్యమంత్రి కార్యాలయమన్నమాట. కానీ దాని ఎదురు… Read More
మూడు రాజధానులు మంచిదే, రాజధానితో 10 శాతం ప్రజలకే మేలు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినవ్యాంధ్ర రాజధాని అమరావతి మార్పుపై ఏపీలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. గత 15 రోజులుగా రైతులు, టీడీపీ శ్రేణులు ఆందోళనతో కదం తొక్కాయి. మరోవైపు రాజధాని మార… Read More
అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్: భయం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలుహైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస పార్టీనేనని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్… Read More
0 comments:
Post a Comment