Wednesday, September 4, 2019

మాజీ ప్రధాని మనుమడికి హైకోర్టు సమన్లు, ఎంపీ పదవికి ఎసరు?, చిక్కుల్లో ఫ్యామిలీ !

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు, జేడీఎస్ పార్టీకి చెందిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు సమన్లు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ ప్రకటించిన ఆస్తులకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆయనకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీ పదవికి ఎసరు వచ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lw8ixg

Related Posts:

0 comments:

Post a Comment