హైదరాబాద్ : యూట్యూబ్ ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్నాయి. లక్షల కొద్దీ వీడియోలు ప్రతి నిత్యం అప్లోడ్ అవుతున్న తరుణంలో యాజమాన్యం ఎప్పటికప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేస్తున్న యూట్యూబ్ నిర్వాహకులు పనికిమాలిన వీడియోలను డిలేట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లను సైతం తొలగిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LubdXc
Wednesday, September 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment