Thursday, May 28, 2020

ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలు

హైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహానికి హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఖాజా మియా(55) అనే వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. అతడి మృతదేహానికి ముస్లిం స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు స్మశాన నిర్వాహకులు అంగీకరించలేదు. దీంతో స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M5ERmv

Related Posts:

0 comments:

Post a Comment