హైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహానికి హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఖాజా మియా(55) అనే వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. అతడి మృతదేహానికి ముస్లిం స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు స్మశాన నిర్వాహకులు అంగీకరించలేదు. దీంతో స్థానిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M5ERmv
ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలు
Related Posts:
Today's Chanakya: నో హంగ్.. నో నితీష్: ఆర్జేడీ కూటమికే బిహార్: లాలూ కుమారుడికే పట్టంపాట్నా: బిహార్లో ఇక నితీష్ కుమార్ ప్రభుత్వానికి తెరపడబోతోందా? హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందంటూ మిగిలిన ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల కూడా తప్పనున్నాయా? టు… Read More
Bihar Elections Exit Polls 2020:డెవలప్, నిరుద్యోగిత కీలకాంశాలు.. పనిచేయని మోడీ, నితీశ్ ప్రభబీహర్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే మూడుసార్లు వరసగా సీఎం పదవీ చేపట్టిన నితీశ్ కుమార్పై వ్యతిరేకత కనిపించింది. అయితే ఇండియా … Read More
Bihar Exit Polls 2020: టీవీ-9 భారత్ వర్ష్ కూడా.. కూటమికే మెజార్టీ సీట్లు, రెండోస్థానంలో ఎన్డీఏబీహర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. దాదాపు అన్నీ మహగడ్ బందన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లేదంటే హంగ్ ఏర్పడుతోందని చెబుతున్నాయి. కూటమి- ఎన్డీఏ మధ్య 5 … Read More
బిహార్లో ఆయన శకం ముగిసినట్టే? ప్రభావం చూపలేని యువనేత: సింగిల్ డిజిట్కే లిమిట్?పాట్నా: ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న రాష్ట్రం.. బిహార్. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి పెద్ద నియోజకవర్గాల్లో … Read More
bihar exit polls: ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమివైపే యువత, మహిళల మొగ్గు, బెస్ట్ సీఎం కూడాపాట్నా: బీహార్ అసెంబ్లీ తుది దశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై పడింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగ… Read More
0 comments:
Post a Comment