ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అధికారికంగా టిడిపిలోకి ఎంట్రీ ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు అశోక్బాబు ఈ నెలాఖరులోగా టిడిపిలో చేరనున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి సైతం ఇస్తున్నట్లు హామీ లభించింది. అయితే, అశోక్బాబు కు నేరుగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం వలన పార్టీకి కలిగే ప్రయోజనాల పై చర్చ మొదలైంది. దీని పై పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H4jsul
Friday, January 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment