ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పోరుబాట పట్టారు. సెక్రటేరియట్ను విశాఖపట్నానికి మార్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత 32 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాజధాని అమరావతి కోసం కొనసాగిస్తున్న నిరసనలకు ప్రతిపక్ష పార్టీలైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G07crn
రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..
Related Posts:
నిర్భయ దోషుల ఉరి జాప్యం !!.. ఉరిశిక్ష జాప్యానికి కారణం ఢిల్లీ సర్కార్ అన్న కేంద్ర మంత్రి2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరితీత అమలులో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్… Read More
ఢిల్లీలో జరిగే ఆ సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను ఆహ్వానించనున్న భారత్న్యూఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో భారత్ ఒక అడుగు ముందుకేసింది.న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది జరగనున్న షాంఘై కోఆపరేష… Read More
జనసేన ముగిసిపోయిన కథా..? లేక కొత్త అధ్యాయానికి శ్రీకారమా?అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. ఫాలోయింగ్ కు తగ్గట్టే ప్రజల్లో బాగా మమేకం అయ్యారు పవన్ కళ్యాణ్.… Read More
రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఉగ్రదాడులకు ప్లాన్..భగ్నం చేసిన పోలీసులుకొద్ది రోజుల్లో భారత్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. గణతంత్ర వేడుకల సమయంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించాలన్న వ్యూహాన్ని భగ్నం చేశారు శ్రీనగర్ పోలీసు… Read More
ఇండియాలో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్ ఏవో తెలుసా? రిపోర్టులో ఆసక్తికర విషయాలుఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ఓలా, ఉబెర్, స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ లేని ప్రపంచాన్ని మనం ఊహించడం ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి. కొత్… Read More
0 comments:
Post a Comment