అమరావతి: రాజధాని తరలింపుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ తరలించడం లేదని ఆయన స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్, తదితర కమిటీలు సూచించినట్లుగా అభివృద్ధి వికేంద్రకరణ జరగాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ufcZqd
Saturday, January 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment