అమరావతి: రాజధాని తరలింపుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ తరలించడం లేదని ఆయన స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్, తదితర కమిటీలు సూచించినట్లుగా అభివృద్ధి వికేంద్రకరణ జరగాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ufcZqd
‘అమరావతిని తరలించడం లేదు: తెలంగాణ అప్పు ఓకే.. చంద్రబాబు అప్పు లెక్కేది?’
Related Posts:
ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్లో పిట్టల్లా రాలుతున్న జనం..పాట్నా : బీహార్లో పరిస్థితులు దారుణంగా మారాయి. మండే ఎండలు ఒకవైపు.. ప్రబలుతున్న వ్యాధులు మరోవైపు ప్రజల ప్రాణాలు కబళిస్తున్నాయి. వడగాలులకు ఇప్పటి వరకు … Read More
ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ : పార్టీకి పిలిచి యువతిపై అత్యాచారం..గురుగ్రామ్ : సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. దానివల్ల ఎంత లాభముందో అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంది. ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు ఓ యువతి జీ… Read More
మోడీ నేతృత్వంలో ఆల్పార్టీ మీట్... కీలక బిల్లులపై తగ్గేదిలేదంటున్న ప్రతిపక్షాలు..ఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్… Read More
రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు..! 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం..!!ఢిల్లీ/హైదరాబాద్ : ఈనెల 17నుండి అంటే రేపటి సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలు రేపు మొదలై జూలై 26న ముగియనున్నాయి. మోడీ రెండోసార… Read More
విశాఖ రాజకీయాలపై కడుపు మంట..! పార్టీ మారి ఉంటే మంత్రైయ్యే వాడిని అంటున్న గంటా..!!విశాఖపట్టణం/హైదరాబాద్ : ఏపి టీడిపిలో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎప్పుడూ పార్టీ మారి అనూహ్య రీతిలో అదికారం కైవసం చేసుకుంటూ రాజకీయాల్లో తనదైన ము… Read More
0 comments:
Post a Comment