రాంచి: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడించిన తరువాత.. అందరి కళ్లూ రామ మందిరం నిర్మాణం మీదే నిలిచాయి. అయిదు శతాబ్దాలకు పైగా వివాదాల్లో నలుగుతూ, న్యాయస్థానాల్లో నానుతూ వచ్చిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం ఎట్టకేలకు సమసి పోవడంతో ఇక- రామమందిర నిర్మాణాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35sj8NN
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment