పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్య రాయ్ అనే యువతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య రాయ్కు అత్తింటి వారి వేధింపులు ప్రారంభమయ్యాయని సమాచారం. తాజాగా ఐశ్వర్య రాయ్ తన అత్త బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ తనను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36IHBPc
ఐశ్వర్య రాయ్కు అత్తింటి వేధింపులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Related Posts:
ఏపీలో బీసీ రిజర్వేషన్ రగడ, బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని కోరిందే చంద్రబాబు: మంత్రి మోపిదేవి..బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 58 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకో… Read More
రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు: చర్లపల్లి జైలుకు తరలింపుహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… Read More
Nirbhaya case: దోషులకు అదే చివరి రోజు కావాలి, ఛాన్సుంటే వారి చావును చూస్తా: నిర్భయ తల్లిన్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన నలుగురు దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు తేదీ(మార్చి 20)ని ఢిల్లీ పాటియాలా కోర్టు గురువారం ప్రకటించిన … Read More
కరోనా ఎఫెక్ట్ .. చికెన్ బిర్యానీ నో అంటున్న ప్రజలు ... బిజినెస్ లేక ఉసూరంటున్న రెస్టారెంట్లుకరోనా వైరస్ చికెన్ , మటన్ మార్కెట్లను మాత్రమే కాదు హోటళ్ళు, రెస్టారెంట్ లపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక… Read More
సీఎం జగన్కు బీజేపీ భారీ షాక్.. రాజధాని తరలింపు అసాధ్యం.. అమరావతి కోసం జేపీ నడ్డా దీక్ష ..ఎండాకాలం సెలవుల్లో ఏపీ రాజధానికి అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన వైసీపీ సర్కారుకు కేంద్రంలోని అధికార బీజేపీ ఊహించని షాక… Read More
0 comments:
Post a Comment