Monday, December 16, 2019

ఐశ్వర్య రాయ్‌కు అత్తింటి వేధింపులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్య రాయ్ అనే యువతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య రాయ్‌కు అత్తింటి వారి వేధింపులు ప్రారంభమయ్యాయని సమాచారం. తాజాగా ఐశ్వర్య రాయ్ తన అత్త బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ తనను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36IHBPc

0 comments:

Post a Comment