కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తాజా ఢిల్లీ పర్యటన కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జనసేన నేతలు, కార్యర్తలను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాబోయే 2,3 రోజుల్లో విజయవాడలో కీలక సమావేశం జరుగుతుందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tiKB6v
16న బీజేపీ-జనసేన కీలక భేటీ: ఢిల్లీ పర్యటనపై పవన్ కళ్యాణ్, బూతు మీడియం అంటూ వైసీపీపై..
Related Posts:
నియంత కిమ్ కోసం చైనా నుంచి నార్త్ కొరియాకు వైద్యబృందం... ఆరోగ్యం విషమించిందా..?బీజింగ్/ ఉత్తరకొరియా: గత కొద్ది రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే కిమ్ పరిస్థితి బాగుం… Read More
మద్యం తరలిస్తూ దొరికితే రూ. 50 లక్షల లంచం: ఏసీపీ సస్పెండ్, బలి పశువును చేశారా?బెంగళూరు: కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాత్రినక పగలనక సేవలందిస్తున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలందుతున్నాయి. కానీ, ఒక్కరిద్దరు చేస్తున్న కక్కుర్తి పన… Read More
జూన్ 30 వరకు వాటిపై నిషేధం విధిస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయందేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 1621కరోనా పాజిటివ్ కేసులు నమో… Read More
Coronavirus:ఒక్క క్లిక్తో ఆయా దేశాల్లో ఉన్న ట్రావెల్ గైడ్లైన్స్, ఆంక్షల సమాచారం తెలుసుకోండిఅసలే కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. చాలామంది ఇంకా చికిత్స పొందుతున్నారు.… Read More
విన్నపాలు వినవలె.. సీఎం జగన్ కు నారా లోకేష్ వినతులు.. స్పందన కష్టమే !!కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్… Read More
0 comments:
Post a Comment