Tuesday, January 14, 2020

చీడపురుగు! మదమెక్కిన మాటలు..: ద్వారంపూడిని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి భాష ఎలావుందో ప్రజలకు తెలుసని అన్నారు. మంగళవారం కాకినాడలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన జనసేన నేతలు, కార్యర్తలను పరామర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30jVPDW

Related Posts:

0 comments:

Post a Comment