Wednesday, December 11, 2019

Citizenship Bill:నాడు కశ్మీర్‌లో..నేడు అస్సాంలో, తుపాకీ నీడలో ఈశాన్యం

గౌహతి: పౌరసత్వ సవరణ బిల్లు అస్సాం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. విద్యార్థి సంఘాలు బిల్లుకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తుండగా... పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే బిల్లు లోక్‌సభలో పాస్ కాగా రాజ్యసభలో కూడా బిల్లును పాస్ చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక ఆందోళనళతో అస్సాం రాష్ట్రం అట్టుడికిపోతున్న నేపథ్యంలో అక్కడికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35oejoN

Related Posts:

0 comments:

Post a Comment