ఇప్పుడు అనంతపురం వాసులు పిల్లాపాపలతో సహా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రారంభించారు. ఈ అన్వేషణ ప్రతీ సంవత్సరం జరిగేదే అయినా ఈ సంవత్సరం కాస్త ముందుగా వజ్రాల వేట ప్రారంభించారు. అనంత పురం జిల్లా వజ్రకరూరు మండలంలో తొలకరి వర్షాల సమయంలో వజ్రాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M9Vtwk
అనంతపురంలో అప్పుడే మొదలు ..వజ్రాల కోసం పొలాల్లో జోరుగా వేట
Related Posts:
సీఎం సొంత జిల్లాలో కలకలం రేపిన విద్యార్థిని నందితా కేసు క్లోజ్, కేసులో ఎమ్మెల్యే, 6 ఏళ్లకు సీఐడీ !బెంగళూరు/ శివమొగ్గ: కర్ణాటకలో రాజకీయంగా కలకలం రేపిన 9వ విద్యార్థిని నందితా మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. నందితా మృతి చెందిన సమయంలో జరిగిన అల్లర్ల… Read More
ప్రొఫెసర్ కాశిం విడుదల.. 4 నెలల జైలు నిర్బంధం తర్వాత..ఉస్మానియా ప్రొఫెసర్,నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు,విప్లవ రచయితల సంఘం నూతన కార్యదర్శి ప్రొఫెసర్ కాశి బుధవారం(20) సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్య… Read More
సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు'పై రాజుకున్న వివాదం.. వారం వ్యవధిలోనే పెరిగి పెద్దదై, మిగతా ప్రాజెక్టులపైనా ఫిర్యాదులు చేసుకునేదాక… Read More
పెట్స్ ఫైటింగ్, మధ్యలో దూరిన ఓనర్లు, శునకం దాడి చేయడంతో మరో డాగ్పై దాడి, చంపి..కొన్ని ఘటనలు చిత్ర, విచిత్రంగా ఉంటాయి. వినడానికి కూడా కొత్తగా ఉంటాయి. అవును భోపాల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శునకాల గొడవ కాస్త యజమానుల వద్దకు చేరి… Read More
కవిత కోసం అన్నాతమ్ముల పోరాటం.. నిజామాబాద్ లో కాక పుట్టిస్తున్న రాజకీయంనిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ అధికార టిఆర్ఎస్, బిజెపిల మధ్య రగడ కొనసాగుతోంది. స్థానిక సంస్థల … Read More
0 comments:
Post a Comment