Monday, May 27, 2019

ఎన్నికల్లో టీడీపీ ఓటమి భరించలేక వీరాభిమాని మృతి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని ప్రాణాలు విడిచాడు . చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆ అభిమాని చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మాడు. పార్టీ ఓటమి చెందటంతో ఆ కార్యకర్త పార్టీ ఓటమిని తట్టుకోలేక ఒత్తిడికి గురయ్యాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MbxhtD

Related Posts:

0 comments:

Post a Comment