Wednesday, December 11, 2019

citizenship bill: ‘బలమైన నేతలున్నా పాక్‌ను ఎందుకు నాశనం చేయడం లేదు?’

న్యూఢిల్లీ: విపక్షాలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. మనది పాకిస్థా అసెంబ్లీ కాదని.. ఇక్కడ అందరూ ప్రజలతో ఎన్నికైన వారే ఉన్నారని ఆయన అన్నారు. ఒకవేళ మనం పాకిస్థాన్ భాషను వ్యతిరేకించినట్లయితే.. మన బలమైన ప్రభుత్వం ఆ దేశాన్ని ఎందుకు నాశనం చేయడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34d0pUX

Related Posts:

0 comments:

Post a Comment