Sunday, December 8, 2019

మీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను: కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, జగన్ సర్కారుకు చురకలు

తూర్పుగోదావరి: నేతలు ఓట్లు కొనేందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు కానీ.. రైతును ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rqx7Vw

Related Posts:

0 comments:

Post a Comment