Wednesday, December 11, 2019

పాకిస్థాన్‌ను ఫినిష్ చేయండి.. మీ స్కూల్‌కు హెడ్మాస్టర్లం.. అమిత్ షాకు సంజయ్ రౌత్ ఝలక్

పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో వాడివేడి వాదనలను నేతలు వినిపిస్తున్నారు. పెద్దల సభలో అనుకూల, ప్రతికూల వాదనలు వాతావరణాన్ని కాక పుట్టిస్తున్నాయి. తమ తమ పార్టీల అజెండా ప్రకారం ఎంపీలు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ బిల్లుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన ఘాటైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RGfz2r

Related Posts:

0 comments:

Post a Comment