పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో వాడివేడి వాదనలను నేతలు వినిపిస్తున్నారు. పెద్దల సభలో అనుకూల, ప్రతికూల వాదనలు వాతావరణాన్ని కాక పుట్టిస్తున్నాయి. తమ తమ పార్టీల అజెండా ప్రకారం ఎంపీలు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ బిల్లుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన ఘాటైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RGfz2r
పాకిస్థాన్ను ఫినిష్ చేయండి.. మీ స్కూల్కు హెడ్మాస్టర్లం.. అమిత్ షాకు సంజయ్ రౌత్ ఝలక్
Related Posts:
కాంగ్రెస్ లో కోవర్టులున్నారట ... కానీ ఎవరూ పేర్లు చెప్పరట.. పరేషాన్ చేస్తున్న హస్తం నేతలుకాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో మనుగడ కోసం ప్రస్తుతం పోరాటం చేస్తున్న పార్టీ. వరుస వలసలతో కుదేలవుతున్న పార్టీ. జంప్ జిలానీలైన ఎమ్మెల్యేల వల్ల బక్కచిక్క… Read More
సజావుగా సాగుతున్న రెండోదశ పరిషత్ పోలింగ్తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ విడతలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలుండగా... వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. … Read More
జగ్గారెడ్డి కారెక్కేస్తారా?.. గాంధీభవన్ లో ఉంటారా?.. మే 25 తర్వాత ఆ ట్విస్టేంటో..!హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ లో ఆయన కూడా చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంల… Read More
టీవీ9లో జరుగుతున్న రచ్చపై మీ కామెంట్ ఏంటి?హైదరాబాద్ : సంచలనాల టీవీ9 ఇప్పుడు తానే ఒక సంచలనంగా మారింది. యాజమాన్య బదిలీ విషయంలో తలెత్తిన వివాదం ఛానెల్ మాజీ సీఈఓ రవి ప్రకాశ్కు ముచ్చెమటలు పట్టించి… Read More
అయోధ్య వివాదంపై కమిటీ మధ్యంతర నివేదిక.. నేడు కేసు విచారించనున్న సుప్రీంకోర్టు..ఢిల్లీ : అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదికను పరిశీలించనుంది. భ… Read More
0 comments:
Post a Comment