హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై కొప్పుల ఈశ్వర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసనసభా ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్కను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ లీడర్గా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mri9Vv
Sunday, January 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment