Tuesday, December 24, 2019

బెదిరించి.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినిపై ల్యాబ్ ఇంఛార్జ్ అఘాయిత్యం

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినప్పటికీ మహిళలు, యువతులపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై ఆ కళాశాల సిబ్బందే దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్‌కు చెందిన ఓ యువతి మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజినీరింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PV7mpy

Related Posts:

0 comments:

Post a Comment