హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ మహిళలు, యువతులపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై ఆ కళాశాల సిబ్బందే దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్కు చెందిన ఓ యువతి మేడ్చల్లోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజినీరింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PV7mpy
బెదిరించి.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినిపై ల్యాబ్ ఇంఛార్జ్ అఘాయిత్యం
Related Posts:
బడ్జెట్ వేళ రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన.. ప్రయాణికులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే..ప్రయాణికులకు విజ్ణప్తి.. దయచేసి వినండి.. సామాన్యుడి రవాణా సాధనమైన రైళ్లలో.. ప్రయాణం ఇకపై చాలా మార్పులకు లోనుకానుంది.. తోటి ప్యాసింజర్లను ఇబ్బంది పెట్ట… Read More
Annual Traffic Index: ట్రాఫిక్తో నరకయాతనే.. ప్రపంచంలోనే బెంగళూరు టాప్, మరో 3 నగరాలు కూడాట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్... మెట్రో నగరాల్లో ఉదయం, సాయంత్రం వెళ్లాలంటే వెన్నులో వణుకు. గంటల తరబడి జర్నీ చేయాల్సిందే. ప్రపంచంలో ఎక్కువ ఏ నగరంలో రద… Read More
ముఖ్యమంత్రిని బహిరంగంగా నిలదీసిన ప్రశాంత్ కిశోర్: బహిష్కరించిన నితీష్..!పాట్నా: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అటు తిరిగి, ఇటు తిరిగి జనతాదళ్ (యునైటెడ్)లో చిచ్చు పెట్టింది. పార్టీ రాజకీయ వ్యూహక… Read More
చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా చెప్పగలరా.. వైసీపీ సవాల్..అసత్యాలు,దుష్ప్రచారాలతో ఏపీ ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడంలో… Read More
ప్రశాంత్ కిషోర్కు భారీ షాక్.. జేడీయూ నుంచి గెంటివేతకు రంగం.. నితీశ్ సీరియన్ వార్నింగ్తన చతురాత్మక వ్యూహాలతో ఎన్నో రాజకీయ పార్టీలకు ప్రాణంపోసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీ జనతా దళ్ యునైటెడ్… Read More
0 comments:
Post a Comment