ప్రయాణికులకు విజ్ణప్తి.. దయచేసి వినండి.. సామాన్యుడి రవాణా సాధనమైన రైళ్లలో.. ప్రయాణం ఇకపై చాలా మార్పులకు లోనుకానుంది.. తోటి ప్యాసింజర్లను ఇబ్బంది పెట్టేలా కాకిరిబీకిరిగా అరిచేవాళ్లు.. కన్నూమిన్నూ కానక అసభ్య, అనుచిత చర్యలకుదిగేవాళ్లు.. రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. రైలులో ప్రయాణిస్తూ ఇతరులను తీవ్రంగా ఇబ్బందికి గురిచేసే వ్యక్తులపై నిషేధం విధించే దిశగా రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన సిద్ధం చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/318E8YC
Wednesday, January 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment