టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. పరిపాలనతోనే అభివృద్ధి కాదని తేల్చి చెప్పారు. హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయం వలన అభివృద్ధి కాదన్నారు. ఆ రోజు తాను వ్యక్తిగా కాకుండా ముఖ్యమంత్రిగా రైతులకు హామీ ఇచ్చానని..అధికారంలోకి ఎవరొచ్చినా ఆ హామీని కొనసాగించాలని..నిలబెట్టుకోవాలని డిమాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34V4opG
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!
Related Posts:
ఇంటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్పై మీ కామెంట్ ఏంటి?హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఖరిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారుల నిర్లక్… Read More
చంద్రబాబు మూడు రోజుల సమ్మర్ వెకేషన్ .. ఫ్యామిలీతో సిమ్లాకు వెళ్తున్న చంద్రబాబుఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. అయినా రాజకీయ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. మండుతున్న ఎండలతో పాటు రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా వుంది. ముఖ్యంగా ఏపీ సీఎం చం… Read More
ఇంటర్ బోర్టు రద్దు..! కేంద్రం తరహాలో 12 వరకు ఒకే సంస్థ..! అంగీకారం తెలిపిన సీఎం..?హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుపై సీఎం చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తోంది. ఇంటర్ బోర్డును రద్ధు చేయాలని ఆదేశాలు జారీ చేసే … Read More
మోడీ ఛాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్పై సస్పెన్షన్ ఎత్తివేతఢిల్లీ : ఒడిశాలో ప్రధాని మోడీ హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహిసిన్ సస్పెన్షన్ను ఎలక్షన్ కమిషన్ ఎత్తివేసింది. ఆయన సస్పెన్షన్పై బ… Read More
నేడు ప్రధాని మోడీ నామినేషన్వారణాసి : ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్ల… Read More
0 comments:
Post a Comment