టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. పరిపాలనతోనే అభివృద్ధి కాదని తేల్చి చెప్పారు. హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయం వలన అభివృద్ధి కాదన్నారు. ఆ రోజు తాను వ్యక్తిగా కాకుండా ముఖ్యమంత్రిగా రైతులకు హామీ ఇచ్చానని..అధికారంలోకి ఎవరొచ్చినా ఆ హామీని కొనసాగించాలని..నిలబెట్టుకోవాలని డిమాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34V4opG
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!
Related Posts:
కేటీఆర్ కు కరోనా పాజిటివ్ .. స్వయంగా వెల్లడించిన తెలంగాణా మంత్రితెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు , ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆ… Read More
ఆక్సిజన్ కొరత: ‘దిల్లీలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అయిపోయింది.. మిగతాచోట్లా మరికొన్ని గంటలే వస్తుంది’దేశ రాజధాని దిల్లీలోని ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని … Read More
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్... ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు...వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న రోజా... ప్రస్తుతం విశ్రాంతి తీసుకుం… Read More
ఢిల్లీలో ఆగని మృత్యు ఘోష... 24గంటల్లో 348 మంది మృతి.. ఈ ఒక్క వారంలోనే 1400 పైచిలుకు మరణాలు..దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 348 మంది కరోనాకు బలైపోయారు. ఢిల్లీలో ఇప్పటివరకూ ఒక్… Read More
Teacher: క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ని రేప్ చేసిన మాస్టర్, లెక్కలు సరిగ్గా సరిపోయాయి, కరోనా ఎఫెక్ట్ !చెన్నై/ధర్మపురి: విద్యార్థులను కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన మాస్టర్ వారిపాలిట కామాంధుడు అయ్యాడు. కరోనా (COVID-19) దెబ్బకు స్కూల్ మూసివేయడంతో ఓ బుక్ … Read More
0 comments:
Post a Comment