టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. పరిపాలనతోనే అభివృద్ధి కాదని తేల్చి చెప్పారు. హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయం వలన అభివృద్ధి కాదన్నారు. ఆ రోజు తాను వ్యక్తిగా కాకుండా ముఖ్యమంత్రిగా రైతులకు హామీ ఇచ్చానని..అధికారంలోకి ఎవరొచ్చినా ఆ హామీని కొనసాగించాలని..నిలబెట్టుకోవాలని డిమాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34V4opG
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!
Related Posts:
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు.. 24గంటల్లో 306 మంది.. వెంటాడుతున్న ఆక్సిజన్ సమస్య..దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 306 మంది కరోనాతో మృతి చెందారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో… Read More
అమెరికాలో కొత్త రాష్ట్రం ఆవిర్భావం: 51వ స్టేట్గా: బిడెన్ సర్కార్ సంచలనం: సొంత పార్టీలోవాషింగ్టన్: అమెరకాలో ఎన్ని రాష్ట్రాలు అనే ప్రశ్నకు 50 అనే సమాధానం ఠక్కున దొరుకుతుంది. ఇప్పుడా సంఖ్య మారింది. మరో కొత్త రాష్ట్రం జత చేరింది. అమెరికాలో … Read More
'కథలు' చెప్పేందుకు వెళ్లి దారుణాలు.. ఐదుగురు మహిళలపై అత్యాచారం,హత్య... జీవిత ఖైదు విధించిన కోర్టుఅతని పేరు సలాది లక్ష్మీనారాయణ... గ్రామాల్లో కనకదుర్గమ్మ కథలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు... అయితే అతనిలో కనిపించని మరో కోణం కూడా ఉంది... అమాయక మహిళలను … Read More
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్... భారీ పోలీస్ బలగాలతో ఇంటిని చుట్టుముట్టి...టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకు… Read More
కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: 12 మంది సజీవ దహనం..అల్లకల్లోలంముంబై: వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. అత్యధిక కేసులు..కరోనా సంబంధిత మరణాలతో అల్లాడుతోంది. ఇది చా… Read More
0 comments:
Post a Comment