టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. పరిపాలనతోనే అభివృద్ధి కాదని తేల్చి చెప్పారు. హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయం వలన అభివృద్ధి కాదన్నారు. ఆ రోజు తాను వ్యక్తిగా కాకుండా ముఖ్యమంత్రిగా రైతులకు హామీ ఇచ్చానని..అధికారంలోకి ఎవరొచ్చినా ఆ హామీని కొనసాగించాలని..నిలబెట్టుకోవాలని డిమాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34V4opG
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!
Related Posts:
శ్రీశైలం కుడి గట్టు విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి .. అనుమతి కోసం కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ సర్కార్ విజకృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ లేఖ రాసింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తి అనుమతి ఇవ్వాలని… Read More
Actress: తిరిగిరాని లోకాలకు నటి జయంతి, రజనీకాంత్ కు చెల్లి, చిరంజీవికి తల్లిగా, 500 సినిమాల్లో !బెంగళూరు/ హైదరాబాద్: బహుబాష నటి జయంతి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ కు చెల్లిగా, కొదమసింహంలో చిరంజీవికి తల్లిగా, సీనియర… Read More
జగన్ సర్కార్ కు కేంద్రం భారీ ఝలక్-మూలిగే నక్కపై తాటిపండు-వద్దు బాబోయ్..అసలే కరోనా కష్టాలు, ఆపై పెరిగిపోతున్న అప్పుల బాధలు, రూపాయి పుట్టడమూ కష్టమే.. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న నిధుల్ని సొంత అవసరాలకు వాడ… Read More
మరో జాబ్ క్యాలెండర్ ? - జగన్ సర్కార్ సంకేతాలు- మరిన్ని ఉద్యోగాలుఏపీలో వైసీపీ సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా రెండేళ్ల తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విపక్షాలు ఏకమవుతున్న వేళ ఇందులో మార్పులు చేపట… Read More
భారత్ లో కరోనా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. తాజాగా 39,361 కొత్త కేసులు, 416 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 39,361 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి రోజువారీ కేసులో లెక్క కంటే… Read More
0 comments:
Post a Comment